పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది .. టీమ్ఇండియా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. మెగాటోర్నీకి ముందు ఆసియాకప్ జరుగనుండగా.. దీని కోసం ఢిల్లీలో సెలెక్షన్ కమిటీ సమావేశం కాబోతున్నది. అజిత్ అగార్కర్ నేతృతవలోని కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. దీనికి భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్...