న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్కు ఈ నెల 26న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఉదయం 11.30 గంటలకు ఢల్లీిలోని ఈడీ ఆఫీస్కు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...