జాప్యం వహిస్తే చర్యలు తప్పవు - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్మధిర : మధిర నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గుత్తేదారులు, అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి ఇండోర్ స్టేడియం మిషన్ భగీరథ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...