లండన్ : తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ వ్యక్తి యూకేలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్ వెస్ట్ యార్క్ర్లో హిల్ టాప్ ఎవెన్యూ వద్ద మహమ్మద్ ఖాజా రయూసుద్దీన్ను ఇద్దరు దుండగులు హత్య...
వీసా రుసుమును పెంచుతూ నిర్ణయం
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ నేతృత్వంలో ని ప్రభుత్వం వీసా రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని వర్గాలకు వీసా రుసుము పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.6 నెలల వరకు వీసాలు, 2, 5, 10 సంవత్సరాల వీసాలు, ఆరోగ్య వీసాలు...
నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాంతీయ ఆత్మ గౌరవ ఉనికి మూలాల మీద ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో పూర్తిస్థాయి ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడి జూన్ 2, 2023 తో తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే గత గడిచిన తొమ్మిదేళ్లలో 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...