ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది..
అంకారా : టర్కీ పార్లమెంట్ భవనం సమీపంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. దుండగులు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వాహనంలో అంకారాలోని పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్దకు దూసుకొచ్చి బాంబు దాడికి పాల్పడ్డారని దేశీయాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల్లో ఒకరు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...