Saturday, July 27, 2024

tspsc chairman

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ రాజీనామా

ఇంకా ఆమోదించని గవర్నర్‌ తమిళసై కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన హైదరాబాద్‌ : టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్‌ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడిరచాయి. గవర్నర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -