84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక..
1,79,459 మంది పరీక్ష రాశారు..
1,50,852 మంది క్వాలిఫై..
ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు..
హైదరాబాద్, 30 మే (ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 84 శాతం మంది...