ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి బాలికను ఓ ట్రాన్స్జెండర్ కాపాడారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ మేరకు బుధవారం హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ జోనల్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...