ఈ దుర్ఘటనలో మృతి చెందిన 16 మంది..
విచారణకు ఆదేశించిన సిఎం పుష్కర్ సింగ్..
ఉత్తరాఖాండ్ లో చోటుచేసుకున్న సంఘటన..
ఉత్తరాఖండ్లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి...