ముగ్గురి దుర్మరణం..
పాట్నా : దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా పండల్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...