ప్రస్తుతం ఆఫ్లైన్లోనే తరగతులు జరుగుతాయని అధికారుల వెల్లడి
తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా కేసులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నిఫా కేసుల నేపథ్యంలో కోజికోడ్ వ్యాప్తంగా సెప్టెంబర్ 14 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అయితే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కొత్తగా నిఫా పాజిటివ్ కేసులు నమోదు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...