రోడ్లమీదికి రావాలంటే జంకుతున్న ప్రజలు
నిర్మానుష్యంగా మారిన ఇజ్రాయెల్ నగరాలు
న్యూ ఢిల్లీ : హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలోని ప్రధాన పట్టణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ మూల నుంచి ఉగ్రవాదుల దాడులు చేస్తారనే భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే టెల్ అవీవ్...
రూ. 712 కోట్ల స్కామ్లో బయటపడ్డ ఉగ్ర కోణం
హైదరాబాద్లో వెలుగు చుసిన భారీ మోసం
9 మందిని అరెస్టు చేసిన పోలీసులు
ఉగ్రవాదులు మన వేలుతో మనకన్నునే పొడుస్తున్నారు.. ! మన డబ్బును దోచుకుని మనపైనే దాడులకు పెట్టుబడిగా వాడుకుంటున్నారు. ఇలాంటి ఓ ఉగ్రకోణమే సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. పెట్టుబడుల పేరుతో మోసమే కాదు.. అంతకుమించిన ఉగ్ర...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...