మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ను వంద కోట్ల క్లబ్లో నిలబెట్టిన విరూపాక్ష ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో ఈ సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో.. ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ వస్తుంది. ఐదు వారాల క్రితం భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా అంతే భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. సాయితేజ్ కెరీర్లో...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...