కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్పీస్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. ప్రెస్ స్క్రీనింగ్ మరియు...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...