దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సరికి చివరకు 122.75 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ పాయింట్ల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...