జనగామ: మాజీ సైనికుల సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా జనగామకు చెందిన కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని అమృతవాణి ఫంక్షన్ హాల్ లో కెప్టెన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల జనరల్ బాడీ సమావేశంలో నూతనంగారాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కల్నల్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...