Thursday, May 9, 2024

srinagar

అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత శ్రీనగర్‌, వాతావరణం అనుకూలించకపోవడంతో అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. శుక్రవారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరలింగేశ్వరుని దర్శనం చేసుకోవడానికి శుక్రవారం ఉదయం నుంచి భక్తులను అనుమతించడం లేదు. వాతావరణ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఈ యాత్రను పునరుద్ధరిస్తారు. జమ్మూ-కశ్మీరు రాజధాని శ్రీనగర్‌ నుంచి...

ఇండియన్ ఆర్మీ సహకారంతో జమ్మూ, కాశ్మీర్ లడఖ్‌లోహెచ్.పీ.సి.ఎల్. యొక్క సూపర్ 50 ప్రోగ్రామ్‌లు..

నీట్ - యూజీ పరీక్ష.. 2023లో జమ్మూ, కాశ్మీర్, లడఖ్ యువకులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.. హెచ్.పీ.సి.ఎల్. తన సి.ఎస్.ఆర్. ప్రయత్నాలలో భాగంగా జమ్మూ, కాశ్మీర్‌లోని ఔత్సాహిక, తక్కువ ప్రాధాన్యత కలిగిన విద్యార్థుల కోసం శ్రీనగర్, కార్గిల్, లడఖ్, రాజౌరి లాంటి 4 ప్రదేశాలలో “ప్రాజెక్ట్ సూపర్-50 మెడికల్, ఇంజనీరింగ్” కింద రెసిడెన్షియల్ లెర్నింగ్...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -