Sunday, October 27, 2024
spot_img

south central railway

నేడే నాలుగు రైలు సర్వీసుల పొడగింపు..

జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. నేటి నుంచే అమలులోకి పొడిగించిన రైలు సేవలు.. హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపును నేడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సేవలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.. ఈ పొడిగింపులో హడప్సర్ – హైదరాబాద్...

తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్టులు..

దశాబ్దాల కల నెరవేరబోతోంది.. వాణిజ్యపరంగా, రవాణా సౌకర్యాల అభివృద్ధి.. రాష్ట్రం సహకరించకపోయినా కేంద్రం ముందుకొచ్చింది.. పలు ప్రాంతాలకు రైలు అనుసంధానం చేసే ప్రాజెక్టులు.. తెలంగాణ అభివృద్దే కేంద్రం ధ్యేయం : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆకాంక్షలు నెరవేరనున్నాయి.. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి...

భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు..

వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే.. భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్‌పర్తి – కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్‌పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిర్పూర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -