సిక్కింలో కొనసాగుతున్న సహాయక చర్యలు..
అస్తవ్యస్తం అయిన జన జీవనం..
వరదల్లో చిక్కుకుపోయిన 3 వేలమంది పర్యాటకులు..
గ్యాంగ్ టక్: సిక్కింలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్ పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు...
ప్రాణ నష్టంపై అధికారిక ప్రకటన చేసిన సిక్కిం ప్రభుత్వం..
9 ఆర్మీ జవాన్లు సహా, 32 మృతదేహాల వెలికితీత..
ఆచూకీ తెలియని 100 మంది..
వరదల్లో తెలుగు నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతు..
సిక్కిం: ఈనాశ్య రాష్ట్రం సిక్కింలో మెరుపు వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. తీస్తా నది వరదల్లో గల్లంతైన వారిలో 9 మంది ఆర్మీ జవాన్లు...
స్నేహితులతో కలసి ఈ నెల 2న సిక్కిం పర్యటన
కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన ఆమె కుమార్తె నబిత
ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి ఇటీవలి సిక్కిం వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత ధ్రువీకరించారు. అమ్మ ఆచూకీని గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లోని...
వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
గ్యాంగ్టక్ : ఈశాన్య రాష్ట్రం సిక్కింను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. గత రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు...
బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలుఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లోను రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...