సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగం జరిగింది. సోమవారం (మే 29న) ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...