దొంతాన్పల్లి ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో డ్రగ్స్పై అవగాహన సదస్సు
శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి పరిధిలోని ఇక్ఫాయ్ యునివర్సిటీలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా రాజేంద్రనగర్ డిసిపీ జగధీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో సగానికిపైగా వున్న యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. వీరిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ.....
రెండో దశలో అమ్మకానికి 300 ప్లాట్లు ` ప్రీ బిడ్ మీటింగ్కు అనూహ్యమైన స్పందన
165 ఎకరాల్లో 1,321 ప్లాట్ల లే అవుట్ను అభివృద్ధి చేస్తున్న హెచ్ఎండిఏశంకర్ పల్లి : శంకర్ పల్లి మండలం, మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిల లేఅవుట్ ప్లాట్లకు మస్తు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...