ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
కేసీఆర్ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్ ఆలీనిజామాబాద్ : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్ సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బరీ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మహా రాజకీయాలతో బిజీగా...