భూమిని కాజేసిన దుర్మార్గులు..
సంచార జీవులపై అక్రమార్కుల దెబ్బ..
ఫోర్జరీ సంతకాలతో 16 ఎకరాల భూమి స్వాహా..
భూమి కోసం పోతే కొనసాగుతున్న దాడులు…
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు..
పొట్ట చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ కాలం వెళ్ళదిస్తున్న సంచార జీవుల భూములపై అక్రమార్కులు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చిన వారి భూములకు పాస్ పుస్తకాలు కావాలని కొందరు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...