Saturday, December 2, 2023

sanchara jaathulu

సాయం అడిగిన పాపానికి..

భూమిని కాజేసిన దుర్మార్గులు.. సంచార జీవులపై అక్రమార్కుల దెబ్బ.. ఫోర్జరీ సంతకాలతో 16 ఎకరాల భూమి స్వాహా.. భూమి కోసం పోతే కొనసాగుతున్న దాడులు… జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు.. పొట్ట చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ కాలం వెళ్ళదిస్తున్న సంచార జీవుల భూములపై అక్రమార్కులు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చిన వారి భూములకు పాస్‌ పుస్తకాలు కావాలని కొందరు...
- Advertisement -

Latest News

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...
- Advertisement -