Monday, April 29, 2024

sadashiva peta

సుమారు రూ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు..

అక్రమంగా వెలుస్తున్న పలు వెంచర్లు.. చెరువులు, కుంటలను సైతం కొల్లగొడుతున్న వైనం.. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా డోంట్ కేర్ అంటున్న కబ్జాకోరులు.. కబ్జాదారులకు భజన చేస్తున్న అధికారులు.. చేతివాటం చూపిస్తూ లక్షలు వెనుకేస్తున్న కొందరు అధికారులు.. అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్టర్లు.. లంచాల గడ్డి తినడానికి అలవాటుపడ్డ కొందరు ప్రభుత్వ అధికారులు.. కబ్జా దారులైన రియల్టర్లతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను అప్పనంగా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -