Saturday, July 27, 2024

sadashiva peta

సుమారు రూ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు..

అక్రమంగా వెలుస్తున్న పలు వెంచర్లు.. చెరువులు, కుంటలను సైతం కొల్లగొడుతున్న వైనం.. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా డోంట్ కేర్ అంటున్న కబ్జాకోరులు.. కబ్జాదారులకు భజన చేస్తున్న అధికారులు.. చేతివాటం చూపిస్తూ లక్షలు వెనుకేస్తున్న కొందరు అధికారులు.. అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్టర్లు.. లంచాల గడ్డి తినడానికి అలవాటుపడ్డ కొందరు ప్రభుత్వ అధికారులు.. కబ్జా దారులైన రియల్టర్లతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను అప్పనంగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -