దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాండ్ పై శ్వేత పత్రం విడుదల చేయించాలి..
స్మార్ట్ సిటీ పనులపై బిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు..
హైదరాబాద్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ పై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్ఎస్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...