Saturday, December 2, 2023

Ration dealers

రేషన్‌ డీలర్ల నయా దందా…

లబ్ధిదారుల నుండే బియ్యం కొనుగోలు.. దళారులతో కలిసి అక్రమ వ్యాపారం… పట్టించుకోని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు…గోదావరిఖని టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రజాపంపిణి ద్వారా అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి.. రేషన్‌ డీలర్లు, దళారుల తో చేతులు కలిసి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు రాత్రి వేళల్లో సరిహద్దులు దాటించి లక్ష లు సంపాదిస్తున్నారు.....

రేషన్‌ డీలర్లకు కమిషన్‌ పెంపు..

మెట్రిక్‌ టన్నుకు రూ. 1400 అదనం.. డీలర్లతో సమావేశంలో మంత్రుల నిర్ణయం.. ఏటా అదనంగా రూ.139 కోట్లు కేటాయింపు.. రాష్ట్రంలోని 17, 227 డీలర్లకు లబ్ది.. హర్షం వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లు.. రేషన్‌ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. రాష్ట్రంలోని 1, 227 మంది రేషన్‌ డీలర్ల కవిూషన్‌ను మెట్రిక్‌ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం

రేషన్ డీలర్ల సమస్యలన్నింటిని పరిష్కారిస్తాం గౌరవ భృతి, కమిషన్ పెంపు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం కరోనా క్లిష్ట సమయంలో రేషన్ పంపిణీ చేసారు సమ్మే ఆలోచన విరమించి రేషన్ పంపిణీ చేయడం శుభ పరిణామం అన్ని జిల్లాల రేషన్ డీలర్ల అధ్యక్షులు, సంఘం నేతలతో సమావేశమైన మంత్రి గంగుల హైదరాబాద్ : మంగళవారం జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి...

సమ్మెపై విరమించిన రేషన్ డీలర్లు..

మంత్రి గంగుల చర్చలు సఫలం.. ప్రజలతో బాటు రేషన్ డీలర్ల సంక్షేమం చూస్తాం.. కమిషన్ పెంపు విషయం సీఎం తీసుకెళ్తాం.. 2కోట్ల 83 లక్షల రేషన్ కార్డుదారులు ప్రయోజనమే ముఖ్యం : గంగుల.. హైదరాబాద్, రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శాఖ గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు ప్రకటించారు. తక్షణమే...
- Advertisement -

Latest News

అన్నిరంగాల్లో యూపి అగ్రగామి

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో దూకుడు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం యోగి లక్నో : ఉత్తరప్రదేశ్‌ అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తోందని సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. డబుల్‌ ఇంజన్‌...
- Advertisement -