Saturday, July 27, 2024

Ramesh benival

భోజనం పెట్టలేదని భార్యని చంపేసిన భర్త

జోధ్‌పూర్‌: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త ఆమెను రాయితో కొట్టిచంపాడు. 15 ఏండ్ల బంధాన్ని మరిచి క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ జిల్లాలోని మాతా కా థాన్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -