Tuesday, May 28, 2024

rails

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు 800 స్పెషల్‌ ట్రైన్స్‌..

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మహా కుంభమేళాకు సంబంధించి రైల్వేమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు....
- Advertisement -

Latest News

ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కేసిఆర్ కు ముందే తెలుసు – ఈడి

హైదరాబాద్ : ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ...
- Advertisement -