ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు కొలువు
స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ
రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో...
థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దుర్మార్గం..
పోలీసుల తీరుపై బంధువుల ఫిర్యాదు..
ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
హైదరాబాద్ : ఓ కేసు విషయంలో మహిళపైథర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఇద్దరు పోలీసులను రాచకొండ కమిషనర్ సస్పెండ్ చేశారు. మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు ఆయన విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు. ఎల్బినగర్ చౌరస్తాలో సాధారణ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులను కలుగజేసిన ముగ్గురు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...