హైదరాబాద్, 11 మే (ఆదాబ్ హైదరాబాద్) : కుత్బుల్లాపూర్ మండలం రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) పరమేశ్వర్ రెడ్డిని.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గురువారం సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ భూముల రక్షణలో విఫలం అయ్యారనే కారణంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. ఆర్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...