సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రి..
పసుమర్రులో తాగునీటి పైపులైన్ పనులపై మాజీ మంత్రి ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారో చెప్పాలంటూ మంత్రి విడదల రజినికి సవాల్ విసిరారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. ‘‘తాగునీటి పైపులైన్ పనులు 90 శాతం పూర్తయినా అందుబాటులోకి తేవడం లేదు. పైపులైన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...