న్యూ ఢిల్లీ : ఆర్థిక సేవల సంస్థ ఫోన్పే మరో రికార్డును సాధించింది. 50 కోట్ల మంది కస్టమర్లు ఫోన్పే సేవలను వినియోగించుకుంటున్నారు. అంతర్జాతీయంగా 50 కోట్ల మంది యూజర్లు కలిగిన తొలి భారతీయ సంస్థ ఫోన్పే కావడం విశేషం. ఈ సందర్భంగా ఫోన్పే ఫౌండర్, సీఈవో సవిూర్ నిగమ్ మాట్లాడుతూ..స్వల్పకాలంలోనే 50 కోట్ల...
పన్ను చెల్లింపుదారులకు ఊరట..
ఫోన్ పే ద్వారా నేరుగా ట్యాక్స్లు చెల్లించే అవకాశం..
ఫోన్2పే పేమెంట్ అనే సంస్థతో ఫోన్ పే భాగస్వామ్యం.న్యూఢిల్లీ : దిగ్గజ యూపీఐ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫోన్పే అదిరే శుభవార్త తీసుకువచ్చింది. కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. నేరుగా ఫోన్పే యాప్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...