Saturday, June 10, 2023

phd

ఆంధ్ర ప్రదేశ్ లో పీహెచ్‌డీ అక్రమాలపై విచారణ కమిటీ..

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్‌డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచారణ కమిటీని నియమించారు.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బీ శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ అథారిటీని నియమించారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్‌డీ...
- Advertisement -spot_img

Latest News

తెలుగు టాలన్స్‌ జోరు గోల్డెన్‌ ఈగల్స్‌ యూపీపై 40-38తో ఘన విజయం

జైపూర్‌ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్లో తెలుగు టాలన్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...
- Advertisement -spot_img