Saturday, July 27, 2024

PDSU

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలి..

-పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్.. హైదరాబాద్, మొన్న దీపికా, నేడు లిఖిత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల క్యాంపస్ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.. వరుసగా ఈ రెండు రోజులల్లో విద్యార్థులు చనిపోవటం రెండోసారి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపికా ఆత్మహత్యకు చీఫ్ వార్డెన్, మధుసూదన్, స్టూడెంట్ డీన్ దత్తు, కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -