సోమవారం రోజు అఖిల భారత యాదవ మహాసభ సిద్దిపేట జిల్లా కార్యాలయంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ సమక్షంలో, జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ.. యాదవులు విద్యాపరంగా ఇప్పటికి అత్యధిక డ్రాపౌట్స్ తో, వెనుకబడి...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...