సోమవారం రోజు అఖిల భారత యాదవ మహాసభ సిద్దిపేట జిల్లా కార్యాలయంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ సమక్షంలో, జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ.. యాదవులు విద్యాపరంగా ఇప్పటికి అత్యధిక డ్రాపౌట్స్ తో, వెనుకబడి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...