Saturday, December 9, 2023

Parvathi

అనుమానం అనే రోగంతో భార్యను చంపిన భర్త…

అనుమానంతో భార్యను హత్య చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆదివారం ఖమ్మం నగరంలోని జయనగర్‌కాలనీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం గణేశ్వరానికి చెందిన భూక్యా సీతారాములు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 22 ఏళ్ల క్రితం రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన భూక్యా పార్వతి...
- Advertisement -

Latest News

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా...
- Advertisement -