వలస వచ్చిన నాయకులతో పరేషాన్
ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురికి పైగా టికెట్ ఆశిస్తున్న ఆశావహులు..
ఎవరికివారే ఇష్టానుసారంగా కార్యక్రమాలు.. తమకే సీటు అంటూ ప్రచారం
అన్ని నియోజకవర్గాల్లో మూడు గ్రూపులుగా విడిపోయిన బీఆర్ఎస్ నాయకులు
పార్టీ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తామని అధిష్టానానికి సంకేతాలు
నాయకుల తీరుతో నీరుగారుతున్న క్యాడర్.. ఎవరికి జై కొట్టాలో తెలియని అయోమయంఎనుకట ఓ పెద్దమనిషి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...