పాఠశాల ప్రహరీగోడ కట్టించిన కాంట్రాక్టర్..
పునాది కోసం తీసిన మట్టి డ్రైన్ లో పంచాయతీ కార్మికులతోపని చేయించిన వైనం..
సర్పంచ్, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పంచాయితీ నిధులనుదోచేశారంటున్న స్థానికులు..
ఉన్నతాధికారులు విచారణ జరిపి దోషులను శిక్షించాలనికోరుతున్న స్థానిక ప్రజలు..
లక్ష్మీదేవిపల్లి, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :మన ఊరుామన బడి కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...