Saturday, December 2, 2023

panchayithi office

వృధాగా మట్టిలో కలిసిపోయిన పంచాయతీ సొమ్ము..

పాఠశాల ప్రహరీగోడ కట్టించిన కాంట్రాక్టర్‌.. పునాది కోసం తీసిన మట్టి డ్రైన్ లో పంచాయతీ కార్మికులతోపని చేయించిన వైనం.. సర్పంచ్, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పంచాయితీ నిధులనుదోచేశారంటున్న స్థానికులు.. ఉన్నతాధికారులు విచారణ జరిపి దోషులను శిక్షించాలనికోరుతున్న స్థానిక ప్రజలు.. లక్ష్మీదేవిపల్లి, 24 జూన్‌ ( ఆదాబ్‌ హైదరాబాద్‌ ) :మన ఊరుామన బడి కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ...
- Advertisement -

Latest News

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...
- Advertisement -