Thursday, May 9, 2024

pan india

‘ఘోస్ట్’ ఎలక్ట్రి ఫైయింగ్ ట్రైలర్ రిలీజ్..

కరుణ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ గా రూపొందుతోన్న చిత్రం 'ఘోస్ట్'. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా...

హైదరాబాద్‌లో ఈట్‌ రైట్‌ మిల్లెట్‌ వాకథాన్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈట్‌ రైట్‌ మిల్లెట్‌ వాకథాన్‌ ద్వారా ఆహారాన్ని వృథా చేయకుండా సురక్షితమైన, బలవర్థకమైన, ఆరోగ్యకరమైన ఆహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ, దక్షిణ ప్రాంతం హెర్బాలైఫ్‌తో కలిసి సన్నద్ధమైంది. ‘‘సురక్షితమైన, పోషకమైన ఆహా రాన్ని తినడం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ఈ పాన్‌-ఇండి యా...

‘హాయ్‌ నాన్న’..ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని డిఫరెంట్‌ జోన్‌ లో వున్నారు. ప్రతిసారీ తన సినిమాల ఎంపికతో సర్‌ ప్రైజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న పాన్‌ ఇండియా చిత్రానికి కోర్‌ పాయింట్‌ గా తండ్రీ-కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నారు. నానికి జోడిగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న ఈ సినిమాతో శౌర్యువ్‌ దర్శకుడిగా...

హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఘోస్ట్‌’ నుండి బ్లాస్టింగ్‌ ‘బిగ్‌ డాడీ’ టీజర్‌ విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్‌ కుమార్‌ తన తాజా చిత్రం, హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఘోస్ట్‌ తో ప్యాన్‌ ఇండియా బరిలో దిగనున్నారు. కన్నడ బీర్బల్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్‌ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -