వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్, కేటీఆర్కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా...
నేడు సీఎంగా ప్రమాణ చేయనున్న రేవంత్!
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకి అవకాశం
ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ నేతలు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :...