Sunday, December 3, 2023

osmaania

అంబేద్కర్ విద్యార్థి సంఘం ఉస్మానియా విశ్వవిద్యాలయం నూతనఅధ్యక్షుడిగా రాజనీతి శాస్త్రం విభాగానికి చెందిన శశివర్ధన్ ఏకగ్రీవ ఎన్నిక.

ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ విద్యార్థి సంఘానికి నూతన ఓయూ అధ్యక్షుడిగా శశివర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కమిటీ తెలిపింది.. తాజా మాజీ అధ్యక్షుడు దివాకర్ పూలే తన పదవి కాలం ముగియడంతో. ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టింది కమిటీ.. ఈ నేపథ్యంలో శశిధర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి దివాకర్ తన అభినందనలు తెలిపారు.....
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -