Saturday, July 27, 2024

osmaania

అంబేద్కర్ విద్యార్థి సంఘం ఉస్మానియా విశ్వవిద్యాలయం నూతనఅధ్యక్షుడిగా రాజనీతి శాస్త్రం విభాగానికి చెందిన శశివర్ధన్ ఏకగ్రీవ ఎన్నిక.

ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ విద్యార్థి సంఘానికి నూతన ఓయూ అధ్యక్షుడిగా శశివర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కమిటీ తెలిపింది.. తాజా మాజీ అధ్యక్షుడు దివాకర్ పూలే తన పదవి కాలం ముగియడంతో. ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టింది కమిటీ.. ఈ నేపథ్యంలో శశిధర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి దివాకర్ తన అభినందనలు తెలిపారు.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -