హైదరాబాద్: తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు ఉమ్మడి రాష్ట్రాలలో నిర్వహించినటువంటి వైశ్యా లైమ్ లైట్ అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం నిన్న హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జేఆర్సి కన్వెన్షన్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ వాణిజ్య సంస్థలు ప్రదానం చేశాయి అందులో ముఖ్యంగా...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...