శుభవార్త తెలిపిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా..
రూ. 200 నుంచి రూ. 500లకు పెంపు..
పిన్ నమోదు చేయకుండానే ఆఫ్ లైన్ మోడ్ లో సేవలు..న్యూ ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...