Saturday, December 9, 2023

OC and OBC students

బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాల గ‌డువు పొడిగింపు..

ఈనెల 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.. దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటా విద్యార్థుల‌కుఈ నెల 27వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం.. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు ఫీజు రూ. 500 చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ, స్టూడెంట్స్ లు రూ. 450 చెల్లించాలి.. వయసు 18 ఏళ్ళు మించరాదన్నది నిబంధన.. హైదరాబాద్, బాస‌ర ఆర్జీయూకేటీలో ప్ర‌వేశాల ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగించారు....
- Advertisement -

Latest News

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా...
- Advertisement -