Monday, December 4, 2023

no more

సాయిచంద్ అకాల మరణం జీర్ణించుకోలేము: తెస్సా

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖా చైర్మన్, తెలంగాణ గాయకుడు ఉద్యమానికి తనవంతు పాటతో ఉత్తేజం నింపి సమాజాన్ని మేల్కొల్పిన కళాకారుడు సాయిచంద్ హఠాత్మరణం తెలంగాణా సమాజం జీర్ణించుకోలేకపోతుందని ఆ గళం మూగబోయిందంటే నమ్మశక్యంగా లేదని తెస్సా అధ్యక్షులు పర్చా వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలియజేశారు..తెస్సా దిగ్భ్రాంతికి గురైందని అలాగే ఆ గొప్ప కళాకారుని ఆత్మ...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -