వెస్టిండీస్పై తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరిన విషయం తెలిసిందే. అయితే.. ఆ స్థానంలో భారత జట్టు ఉండేది కొన్ని రోజులే. ఒకవేళ రెండో టెస్టులోనూ గెలిచినా ఫస్ట్ ర్యాంక్ కోల్పోయే అవకాశం ఉంది. అదెలాగంటే..? ప్రస్తుతం భారత్ 121 రేటింగ్స్తో టాప్లో ఉంది. ఆస్ట్రేలియా...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...