ఏపీలోని విశాఖపట్నంలో పోలీసులు ఓ నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేవీ కమాండర్ పేరుతో నిరుద్యోగులను మోసగించారు. అతడిపై విశాఖ, విజయవాడలో నాలుగు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నేవీ క్యాంటీన్ వద్ద అతడిని గుర్తించిన నేవీ అధికారులు పోలీసులకు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...