Saturday, July 27, 2024

mmts

యాదగిరిగుట్ట క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌..

ప్రణాళికను రూపొందిస్తున్న రైల్వే అధికారులు యాదాద్రి వరకూ రెండవ లైన్‌ పొడిగింపు రెండవ లైన్‌ పనులను సమీక్షించిన అధికారుల బృందం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్‌ న్యూస్‌. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్‌ సేవలకు సంబంధించి రైల్వే అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీంతో యాదాద్రికి...

నేటి నుంచి వారం రోజులు ఎం.ఎం.టి.ఎస్. బంద్..

ఒక ప్రకటనలో తెలియజేశిన దక్షిణ మధ్య రైల్వే.. నిర్వహణ పనుల నిమిత్తం కొన్ని సర్వీసుల రద్దు.. హైదరాబాద్‌ వాసులకు రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. నగర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోన్న ఎంఎంటీఎస్‌ సేవలు వారం రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 3...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -