Saturday, July 27, 2024

mla rajaiah

కడియంకు మా సంపూర్ణ మద్దతు

హైదరాబాద్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి హా జరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే...

ఎమ్మెల్యే టికెట్ రేసులోకి సర్పంచ్ నవ్య!

సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ నిరాకరించిన సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కడియం శ్రీహారికి టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ బాస్ నేడు ఆమె పార్టీ పెద్దలను కలిసే అవకాశం బీఆర్ఎస్ అధిష్టానికి జానకీపురం సర్పంచ్ నవ్య రిక్వెస్ట్స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ...

సీఎం కేసీఆర్ ని మార్యదపూర్వకంగా కలిసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య

నియోజక అభివృధ్ధికోసం రూ. 50 కోట్ల స్పెషల్ ఫండ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ మంజూరు కోరగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డా.రాజయ్య తెలిపారు.. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.. హైదరాబాద్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -