ఈ డిసెంబర్ నెలాఖరులోగా ప్రారంభం..
వివరాలు వెల్లడించిన కోల్ కత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్..
ప్రతి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడిచేలా ఏర్పాట్లు..
ఇది సక్సెస్ అయితే అద్భుతమే అంటున్న అధికారులు..
కోల్ కత్తా: భారతదేశంలో మెట్రో రైళ్లు వంతెనపై నుండి వెళ్లటం చూశారు. భూగర్భంలోంచి వెళ్లడం చూశారు. అయితే అది నీటి కిందకు వెళ్లడం ఇప్పుడు చూడబోతున్నారు.....
మునుపెన్నడూ లేని విధంగా స్టూడెంట్ పాస్..
ఒక్క పాస్ కాదు మరెన్నో ప్రయోజనాలు కూడా..
కొన్ని షరతులు విధించిన మెట్రో యాజమాన్యం..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల కోసం మరో గుడ్న్యూస్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు మహిళలు, వృద్ధులు, రోజూ ప్రయాణించే కస్టమర్లకు ఆఫర్లు ఇచ్చిన మెట్రో.. మొట్టమొదటి సారిగా స్టూడెంట్స్ కోసం అదిరిపోయే ఆఫర్ను తీసుకొచ్చింది. అయితే మెట్రో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...